Home » Tamil Nadu
సినీ నటుడు కమల్ హాసన్కు తాను మద్దతివ్వడం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు.
డ్రైవర్ల నిర్లక్ష్యం..అతి వేగం..వెరసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ కంటైనర్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు ప్రమాదానికి మూడు ప్రాణాలు బలైపోయాయి. మృతుల్లో మాజీ ఎమ్మెల్యే సుందరవేల్ తో సహా భార్య తో డ్రైవర్ మృతి చె�
చెన్నై: అఫిడవిట్ తో ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చాడు ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడు. ఈసీ ఉదాసీనతను తెలియజేసేందుకు వినూత్నరీతిలో తెలియజేస్తు..తన ఆస్తి రూ.1.76 లక్షల కోట్లు.. అప్పులు రూ.4 లక్షల కోట్లు అని అఫిడవిట్లో ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాప�
చెన్నై: మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నవేళ తమిళనాడులో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తమిళనాడు లోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఐటీ అధికారులు సోదాలు జరిపి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కు
ఎన్నికల అధికారులపై నటి నమిత మండిపడింది. తన కారును ఎందుకు ఆపారంటు రుసరుసలాడింది. అధికారులతో గొడవ పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో వాహనాలను తనిఖీలు కొనసాగిస్తున్నారు పోలీస్ అధికారులు. ఈ క్రమంలో తమిళనాడులోని సేలం
10 సంవత్సరాల పసి వయసు. ఆడుతు..పాడుతు తిరిగే ప్రాయం. నీరంటే భయపడే వయస్సు కూడా.కానీ 10 సంవత్సరాల బుడతడు ఏకంగా సముద్రంలో 32 కిలోమీటర్ల దూరాన్ని ఈదేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. పాక్ జలసంధిలో శ్రీలంక నుంచి తమిళనాడులోని ధనుష్కోటికి.. ఏకంగా 32 కిలో
తమిళనాట రాజకీయ పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదని ప్రకటించారు. రథం మీద కూర్చోవడం కంటే రథం లాగడమే ప్రధాన కర్తవ్యంగా నిర్ణయించుకున్నానని కమల్ హాసన్
చెన్నై: అన్నా డీఎంకే ఎమ్మెల్యే ఆర్. కనగరాజ్ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తమిళనాడులోని , కోయంబత్తూరు జిల్లా సులూరు నియోజక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గురువారం ఉదయం న్యూస్ పేపరు చదువుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయార
తమిళనాడు : రాష్ట్రంలో సెక్స్ రాకెట్ ముఠా వందలాదిమంది యువతులు..బాలికల జీవితాలను చిదిమేసింది. ఈ దారుణానికి మూల సూత్రధారి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ఇది ఇంత కాలం నిరాటంకంగా సాగిపోయింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ భారీ సెక్స్ రాకెట్ ఎట్
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలి.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్కు పంపింది. అయితే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంపై గవర్�