Home » Tamil Nadu
టైటిల్ చూసి కంగుతిన్నారా? జోక్ చేయకండి అంటారా? రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో.. 5 పైసలకు బిర్యానీ అంటే నమ్ముతామా అని సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు తమిళనాడు స్వాగతం పలికింది. మమల్లాపురంలో అతనితో కలిసి ప్రధాని మోడీ పర్యటించారు. శుక్రవారం వచ్చిన జిన్ పింగ్… శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చెన్నై దేశాధ్యక్షుడు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యమిచ్చినంద�
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన స్వీట్.. మైసూరు పాక్.. ఈ స్వీట్ మాదంటే మాది అంటూ కన్నడిగులు, తమిళులు ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తున్నారు. అసలు పేరులోనే మైసూరు ఉందని, అటువంటప్పుడు తమిళులు మైసూర్ పాక్ మాది అంటూ అనడం కరెక్ట్ కాదని కన్నడిగులు అ�
ఆకలితో ఉన్న పేదవాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా వారి కడుపు నింపుతోంది తమిళనాడుకి చెందిన రాణి అనే వృద్ధురాలు. రామేశ్వంలోని అగ్ని తీర్థం సమీపంలో రాణి(70) కొన్నేళ్లుగా టిఫిన్ షాన్ రన్ చేస్తోంది. అయితే తాము ఉచితంగానే పేదలకు ఇడ్లీ పంపీణీ చేస్తు�
తమిళనాడు రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే నిఘా అధికారుల హెచ్చరికలతో చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. పుత్తూరు గేట్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలతో పాటు నివాసాల్లో కూడా సోదాలు జరుపుతు�
అంతులేని అభిమానం..ప్రేమ. రాజకీయ నేతలైనా..సినిమా నటులైనా తమిళ ప్రజలు ఒక్కసారి ఆరాధించటం ప్రారంభించారంటే ఎన్నటికీ మరచిపోరు.గుండెల్లో గుడి కట్టి భగవంతుడిగా భావిస్తారు. ఆరాధిస్తారు. తమిళనాడు ప్రజలు నేతలపైనా..నటులపైనా వ్యక్త పరిచే ప్రేమాభ
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులివి. మనిషి ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కుల పిచ్చి, కుల వివక్ష రాజ్యమేలుతున్నాయి. కులం పేరుతో మనిషిని మనిషే ద్వేషిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు. కుల వివక్ష వికృత రూపానికి అద్దం
ఆధార్ కార్డు.. అన్నింటికీ ఆధారం ఇదే. ప్రతిదానికీ ఐడీ ఫ్రూఫ్ అయిపోయింది. ఆధార్ కార్డును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి.. అవును.. ప్రతి ఒక్కరూ భద్రంగా పెట్టుకుంటున్నారు. అలాంటి ఆధార్ కార్డులు కుప్పలు కుప్పులు దొరికాయి. నది ఒడ్డున పడి ఉన్న కార్డులతో త�
బీజేపీపై డీఎంకె ఛీప్ స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తాము టచ్లో ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని..వారు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ – స్టాలిన్ భేటీ అనంతరం తమిళ రాజకీయాల్లో డీఎంకే ఏటువైపు అనే విషయంపై
రాష్ట్రంలో స్కూల్ పిల్లలకు బలమైన పోషక ఆహారం అందించే దిశగా తమిళనాడు అడుగులు వేస్తోంది. చెన్నైలోని అన్ని ప్రైమరీ స్కూళ్లలో త్వరలో మధ్యాహ్నా భోజనంలో పాలు చేర్చనున్నారు.