Home » Tamil Nadu
సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళనాడులో తలైవా అని పిలుచుకుంటారు.. అభిమానులకు ఆయనొక దేవుడు. గుడులు కట్టి పూజించుకుంటారు. ప్రస్తుతం దర్భార్ అనే సినిమా చేస్తున్నాడు తలైవా. అభిమానులను తరచూ కలిసేందుకు ఇష్టపడే తలైవా రజినీకాంత్.. లేటెస్ట్గా గర్భిణిగ
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ లాటరీ.. 9 మందిని బలి తీసుకుంది. ఆన్లైన్ లాటరీలో మోసపోవడంతో.. రెండు కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. విల్లుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సూసైడ్ చేసుకున్నారు. కొడైకెనాల్ రైల్వే స్టేషన్ దగ్�
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తమిళనాడు పోలీస్ అంటున్నాడు. తీహార్ జైలులో తలారి(ఉరి తీసే వ్యక్తి) అందుబాటులో లేడంటూ వార్తలు రావడంతో హెడ్ కానిస్టేబుల్ సుభాష్ శ్రీనివాసన్ సిద్ధమయ్యాడు. తాత్కాలిక తలారిగా నియమించాలంటూ ఆ పన
తమిళనాడులోని మధురైలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి రూ.180కు చేరుకున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. మూలిగే నక్కమీద తాడిపండు పడినట్లుగా అల్లాడిపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డలు లొల్లి పుట్టిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్�
తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో దారుణం జరిగింది. రోజా(20) అనే యువతి దారుణ హత్యకు గురైంది. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ముళ్లపొదల్లో రోజా మృతదేహాన్ని గొర్రెల
మీ దగ్గర రేషన్ కార్డు ఉందా..అయితే..మీకు రూ. 1000తో పాటు ఒక చీర, ఒక పంచె, కొంత సామాగ్రీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కానుక అందించాలని భావించింది. ఇందుకు బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ తెలుగు రాష్ట్రాల్�
తమిళనాడు కోయంబత్తూర్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సైతం పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 549 గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల భర్తీకి అధికార
పసికందుతో సహా ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. 22సంవత్సరాల వయస్సున్న మహిళ తమిళనాడులోని హోసర్ రైల్వే స్టేషన్లో రైలు కిందపడేందుకు యత్నించింది. రైల్వే సిబ్బంది విషయాన్ని గమనించి పోలీసులకు తెలియజేసేలోపే ఆ మహిళ మృతి చెందింది. చేతులు, త
రాశిపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గురువారం పాత పేపర్లతో పాటు రూ.5లక్షల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన ఆభరణాలను మహిళ అమ్మేసింది. పొరబాటున పాత సామాను అమ్మేవ్యక్తికి విలువైన వస్తువులు అప్పగించేశానని తర్వాత తెలుసుకుంది. తేరుకుని అతని కోసం ప
రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరూ ఊహించలేం అని, ఏదైనా సాధ్యం అని అన్నారు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్. సీఎం అయ్యేందుకు ఏళ్లతరబడి కలలు కనక్కరలేదు.. సీఎం కావాలని ఏనాడైనా ఎడపాడి పళని స్వామి కలలు కన్నారా? ఆయన అయ్యనట్లే రేపు ఎవరైనా సీఎ�