Tamil Nadu

    పట్టాలపై కూర్చుని మందు కొడుతున్నవిద్యార్థులు: మీదనుంచి దూసుకెళ్లిన ట్రైన్

    November 14, 2019 / 07:37 AM IST

    ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్నారు. అలా మద్యం తాగుతున్న ఆ నలుగురు విద్యార్థలుపై నుంచి రైలు దూసుకుపోయింది. దీంతో ఆ నలుగురు  అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో బైటపడ్డాడు. ఇది సినిమ

    80 ఏళ్ల బంధం : మరణంలోను వీడని దంపతులు

    November 13, 2019 / 10:52 AM IST

    జీవితంలో ఒకరికి ఒకరుగా తోడున్నారు. వివాహ బందంతో ఒకటైన ఆ జంట కష్టాల్ని కన్నీళ్లనీ..సుఖాలను..సంతోషాలను పంచుకున్నారు. నీకు నేను..నాకు నీవు అన్నట్లుగా అన్యోన్యంగా కలిసి మెలిసి కాపురం చేశారు. అలా 80 సంవత్సరాల పాటు జీవించారు. చూసినవారంతా వారిని ఆది ద

    తిరువళ్లూవర్, నేను ట్రాప్‌లో పడము.. బీజేపీలో చేరట్లేదు: రజనీకాంత్‌

    November 8, 2019 / 07:50 AM IST

    దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రకటన చేసి రెండేళ్లు అయ్యింది. అదిగో పార్టీ, ఇదిగో జెండా.. తలైవా వచ్చేస్తున్నాడు అంటూ ప్రచారాలు మాత్రం జోరుగానే సాగాయి. ఇంతలోనే బీజేపిలోకి తలైవా వస్తారంటూ కొంతకాలంగా తమిళనాడులో వార్తల�

    ఇంకేం బాగుపడతాడు : పేరంట్స్‌కు కంప్లయింట్ చేశాడని వార్డన్‌ను చంపేశాడు

    November 7, 2019 / 07:29 AM IST

    విద్యార్ధుల్లో ఆవేశాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకు నేరం చేసేవారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. లేటెస్ట్‌‍గా ఆవేశంలో ఓమ విద్యార్ధి తాను ఉంటున్నా హాస్టల్ వార్డెన్‌ను హత్య చేయడం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే

    శశికళకు చెందిన రూ.1600 కోట్ల ఆస్తులు జప్తు 

    November 6, 2019 / 04:51 AM IST

    తమిళనాడు మాజీ సీఎం జయలలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన రూ.1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం జప్తు చేసారు.2016 నవంబర్ లో రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత చెన్నై, పుదుచ

    తమిళనాడులో భారీ వర్షాలు : 20 జిల్లాలకు ముప్పు..స్కూళ్లకు సెలవులు

    October 30, 2019 / 01:26 PM IST

    మరోసారి భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టితో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు విఘాతం కలుగుతోంది. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. భారీ వర్షాలతో పాటు..గ�

    సుజిత్ క్షేమంగా బయట పడాలని మోడీ ప్రార్ధన

    October 28, 2019 / 12:35 PM IST

    తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో  4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రార్ధించారు. సుజిత్ ను బయటకు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం �

    సేవ్ సుజీత్ : బోరుబావిలో పడిన చిన్నారి క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థించిన రాహుల్

    October 27, 2019 / 03:51 PM IST

    తమిళనాడులోని  తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మనప్పారై లోని 110 అడుగుల ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని దేశమంతా ఎదురుచూస్తోంది. సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశం దీపావళ�

    ఏడేళ్ల నిర్లక్ష్యం : 40 అడుగుల బోరు బావిలో రెండేళ్ల బాలుడు

    October 26, 2019 / 04:03 AM IST

    తమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటూనే 40 అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డాడు. పిల్లాడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గ�

    తమిళనాడులో భారీ వర్షాలు : జలదిగ్బంధంలో 10 జిల్లాలు

    October 20, 2019 / 07:42 AM IST

    తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్, నీలగిరి, దిండిగల్, కన్యాకుమారి జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

10TV Telugu News