Home » Tamil Nadu
తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ చేసిన పని విమర్శలకు దారి తీసింది. ఓగిరిజన బాలుడిని దగ్గరు పిలిచిన మంత్రి..ఒరేయ్..నాకాళ్లకు ఉన్న చెప్పులు తీయరా అని చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రిగారూ ఇది మీకు తగునా అంటూ నెటి
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరిలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా నుంచి 1.1 బిలియన్ల విలువైన కియా ప్లాంట్ను తరలించే సాధ్యాసాధ్యాలపై తమిళనాడుతో చర్చలు జరుగుతున్నట్టు �
తమిళనాడులో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల బాలిక కడుపులో అరకిలో జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ఘటన కోయింబత్తూరు ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి చదువుతున్న బాలిక కడుపులో నుంచి జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లను విజయవ�
ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం. అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది. ఆకలితో అలమటించు�
తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్.. అన్నాడీఎంకే నాయకులు పీహెచ్ పాండియన్ తన 74ఏట కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండియన్ తమిళనాడులోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జనవరి 4,2020) ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచ�
ఓ వ్యక్తి రయ్యి రయ్యి మంటూ దూసుకొచ్చాడు. చేతికి గ్లౌజ్లు, హెల్మెట్ ధరించి ఉన్నాడు. చెక్ పోస్టు వద్దనున్న పోలీసులు అతడిని ఆపారు. ఆ బైక్ వైపు వింత వింతగా చూడడం ప్రారంభించారు. ఎందుకు చూస్తున్నారో రైడర్కి అర్థం కాలేదు. ఈ ఘటన మధురైలో చోటు చేసు
తమిళనాడులోని కోయంబత్తూరులో జనం బిర్యానీ కోసం ఎగబడ్డారు. కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి నూతనంగా హోటల్ ప్రారంభించాడు. హోటల్ ప్రారంభోత్సవం ఆఫర్ కింద 15 రూపాయలకే చికెన్ బిర్యానీ అందించనున్నట్టు ప్రకటించాడు. ఎగ్బిర్యానీ పది రూపాయలకు అంది�
ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�
ప్రముఖ టెలికం నెట్వర్క్ ఎయిర్ టెల్ వాయిస్ ఓవర్ వైఫై సర్వీసు లాంచ్ చేసింది. ఈ సర్వీసును డిసెంబర్ నెలలో ఢిల్లీ NCR సర్కిల్ మాత్రమే తొలుత ఆరంభించగా.. ఇప్పుడు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఎయిర్ టెల్ వైఫై వాయిస్ కాల్ సర్వీసును అందుబాటులోకి త�
చిట్టి పొట్టి జంతువులు..వాటిని చూస్తేనే ముద్దొస్తాయి. అబ్బా ఎంత బాగున్నాయో అనిపిస్తాయి. అటువంటి అరుదైన చిట్టి జంతువులపై స్మగ్లర్ కన్ను పడింది. వాటిని స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుపడ్డాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భ�