Tamil people

    ఎంజాయ్ : సంక్రాంతి పండక్కి రూ.వెయ్యి క్యాష్ గిఫ్ట్

    January 4, 2019 / 10:18 AM IST

    తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వం పొంగల్ గిఫ్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1,000 గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వనున్నట్టు తమిళనాడు గవర్నర్ బనర్విలాల్ పురోహిట్ ప్రకటించారు.

10TV Telugu News