Home » Tamilnadu police
చిక్కుల్లో శశికళ
నిందితుడు కాశ్మీర్ కు చెందిన జావేద్ షా.. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులోని మామల్లాపురంలో "ఇండియన్ కాటేజ్ ఎంపోరియం" పేరుతో విగ్రహాల దుకాణం నిర్వహిస్తున్నాడు
విజయవాడలోని మెడికల్ షాపుల్లో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నక్కలరోడ్ లోని వెంకటాద్రి ఫార్మా మెడికల్ షాపులో సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి చెన్నైకు డ్రగ్స్ సరఫరా.
తమిళనాడులో జరిగిన ఓ ఘటన.. అందరి హృదయాలను టచ్ చేస్తోంది. ఓ పోలీస్ చేసిన పని.. మానవత్వాన్ని చాటింది.
రోడ్డుప్రమాదం జరిగింది ఒకచోట.. మృతదేహం దొరికింది మరోచోట. యువకుడి కుడికాలు మాత్రమే ఘటనా స్థలంలో దొరికింది. మరి.. మృతదేహం ఎక్కడికి వెళ్లినట్టు.. దాదాపు 19 గంటలపాటు సస్పెన్స్ కు గురిచేసిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అసలేం జరిగిందంటే..