Home » tamilnadu
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి.
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి - సీఎంసీ- లో దాదాపు 200 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో డాక్టర్లు, నర్సులతో సహా పలువురు సిబ్బంది ఉన్నారు. దీంతో ఆస
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తిరమేరూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తమిళనాడులో తాగుబోతు భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చిందో ఇల్లాలు. తన భర్త అతిగా తాగి చనిపోయాడని కుటుంబీకులను నమ్మించటానికి ప్రయత్నించింది.
తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్తో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్, స్టాలిన్ నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా యాదాద
కుక్కుల గుంపు దాడిలో తీవ్రంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 8 నెలల కోతిపిల్లని నిమిషానికి పైగా సీపీఆర్(Cardiopulmonary Resuscitation)చేసి రక్షించాడు తమిళనాడుకు చెందిన ఓ అంబులెన్స్
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు నుంచి హెలికాప్టర్ బయల్దేరిందన్నారు.
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సాయితేజ పారాట్రూపర్గా ఎంపికై కఠిన శిక్షణ తీసుకున్నాడు. రావత్ దృష్టిలోపడి ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా చేరారు.
బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు.