Home » tamilnadu
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై లో ఈనెలలో జరిగే పౌర్ణమి గిరి ప్రదక్షిణకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా నిషేధం విధించటంతో భక్తులు నిరాశకు లోనయ్యారు.
పంటపొలంలో విషం తిని 12 నెమళ్ళు మృతి చెందటంతో పోలీసులు ఆ పొలం రైతును అరెస్ట్ చేశారు.
చెన్నైలో ఇద్దరు దుండగులు ఒక జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచాం చేసి వీడియో తీసి.. ఆమె వద్ద ఉన్ననగదు దోచుకు వెళ్ళిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు
తమిళనాడులో ఓ మంత్రి కూతురు ఆ ఇంటి డ్రైవర్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది. సినిమాటిక్ గా జరిగిన ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏమిటంటే తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని మంత్రి ఫిర్యాదు ఇవ్వగ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున నిషేధిత డ్రగ్స్ ను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి ముడి సరుకును తెప్పించి ఒంగోలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వాట
మరి కొద్ది సేపట్ల తాళి కట్టబోతాడు అనగా ఉన్నట్టుండి పెళ్లి పీటల మీద నుంచి వరుడు పరారైన ఘటన చెన్నైలోని తాంబరంలో చోటు చేసుకుంది.
డు దశాబ్దాలుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్న కే శరవణన్ తొలి సిటీ మేయర్ అయిపోయాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంబకోణం కార్పొరేషన్ లో మేయర్ గా
తిరుప్పూర్ లోని కేపీఎన్ కాలనీ యూనియన్ మిల్ రోడ్డుకు చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో తాకట్టువ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి3వ తేదీ గురువారం అర్ధరాత్రి ఆ దుకాణంలో చోరీ జరిగింది.
బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిన ఓ మహిళకు లేనిపోయి కష్టం వచ్చిపడింది. ఆమె గొంతులో టూత్బ్రష్ ఇరుక్కుపోయింది.
కర్నూలు జిల్లాలో భారీగా బంగారం, వెండి పట్టుకున్నారు అధికారులు. 5 కోట్లుకు పైగా విలువైన బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదు నుంచి కోయంబత్తూరుకు వెళుతున్న స్వామి అయ్యప్ప ట