Home » tamilnadu
ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు పేదలకు గొర్రెలు, బర్రెలు, చేపలును సబ్సీడీ ధరలకు అందిస్తుండగా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ బాటలో మేము కూడా అని ముందుకొచ్చింది. అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాడులో ప్రభుత్వ పథకాలు ఉంటాయనే పేరు
విద్యార్ధులకు చిన్న వయస్సు నుంచే కంప్యూటర్ జ్ణానాన్ని అందించాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఉచిత ల్యాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని పొడిగించి రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్, దాని అనుబంధ స్కూళ్లలో 9,10వ తరగతి చదివే విద్య�
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకొట్టై సమీపంలో కంటైనర్, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 11మంది చనిపోయారు. వారిలో 10మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. శబరిమల వెళ�