Home » tamilnadu
చెన్నై: ఏదన్నా ఫుడ్ కావాలంటే పొయ్యి లేకుండా వంట చేయటం కుదురుతుందా..పొయ్యి ఉందనుకోండి..దాని మీద బాండీ పెట్టి..ఆయిల్ పోసి..కుక్ చేస్తేనే గానీ ఫుడ్ నోటికి రాదు. అవేమీ లేకుండానే కేవలం 3.05 నిమిషాల్లోనే 300 రకాల ఫుడ్ ఐటెమ్స్ తయారు చేసి రికార్డ్ సృష్టించ�
ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తూ ఫొటోలను మార్ఫ్ చేసిన తమిళనాడు MDMK పార్టీ నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదివారం (జనవరి 27, 2019) ప్రధాని మోడీ మధురైలో ఎయిమ్స్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా మోడీ పర్యటనను వ్యతిరేకిస్
ఆదివారం(జనవరి 27,2019) తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగాయి. మధురైలో ఆదివారం ఎయిమ్స్ కు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా మోడీ పర్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. 70వ రిపబ్లిడేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన ప్రముఖులను పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది నలుగురికి పద్మ విభూషన్, 14 మందికి పద్మ భ�
తమిళనాడు సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించింది. ఆదివారం పుదుక్కోటై జిల్లా విరాళిమలై లోజరిగిన జల్లికట్టులో 1,354 ఎద్దులు, 424 మంది యువకులు పాల్గోన్నారు.
పెళ్ళి చేసుకోటానికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిపై ఓ ప్రియుడు యాసిడ్ దాడి చేశాడు.తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జల్లికట్టుకు సిధ్దమైన తమిళ తంబీలు
కొబ్బరిబొండా తాగేందుకు వాడే ప్లాస్టిక్ స్ట్రాల వాడకంపై నిషేధం విధించారు.. కొబ్బరిబొండాలు ఎట్టా తాగాలి? స్ట్రా లేకుండా అని ఆలోచిస్తున్నారా? మీకోసమే ఈ న్యూస్..
సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు