Home » tamilnadu
తమిళనాడులో భారీ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు చేధించారు. పొల్లాచ్చిలోని నలుగురు సభ్యుల ముఠా 50మందికిపైగా మహిళలు,యుతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఇప్పుడు తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది.ఏడేళ్లుగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, వీడి
తమిళనాట ఇళయదళపతి విజయ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను ఒక్కసారి చూసేందుకు అభిమానులు తహతహలాడిపోతుంటారు. విజయ్ సినిమాల పరంగానే కాదు.. సామాజిక కార్యక్రమాలలోనే ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు. ఈ క్రమంలో విజయ్ను ఆయన అభిమాన�
జయలలిత మరణంపై తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. హల్వా ఇచ్చి జయలలితను చంపేశారని ఆయన ఆరోపించారు. విళుపురం జిల్లా కళ్లకురిచ్చి యూనియన్ అన్నాడీఎంకే తరపున పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశ
రేషన్ కావాలా కార్డు చూపించు.. లోన్ కావాలా కార్డు జిరాక్స్ ఇవ్వు.. బస్సు, రైలు టికెట్టు.. చివరికి చచ్చిన తర్వాత స్మశానంలో కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే పనులు జరిగే రోజులు వచ్చేశాయి. తిండి కోసం కూడా ఆధార్ లింక్ చేసినోళ్లు.. మద్యంకి మాత్రం మినహాయిం�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�
అందరూ ఊహినంట్లుగానే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖారారైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు విషయమై చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెన్నై చేరుకొని అన్నాడీఎంకే నేతలతో చర్చించారు. చర్చల అన
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ఎత్తులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న విభేధాలను పక్కనబెట్టి పొత్తులకు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిర
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన తమిళనాడుకి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఒకరు చొప్పున రెండు కుటుంబాల్లోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. �
తిరువణ్నమలైకి చెందిన కారంబూర్ ప్రాంతంలో ఓ యువకుడు సెల్ టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిసర ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వంద అడుగుల ఎత్తు ఉన్న హై టెన్షన్ టవర్
తమిళనాడు నీలగిరి జిల్లాలో ఒక చిరుతపులి ఓ ఇంటిలోకి చొరబడి గ్రామస్తులను పరుగులు పెట్టించింది.