Home » tamilnadu
చెన్నైలో రెండు వేర్వేరు సంఘటనల్లో పోలీసులు ఆంధ్రాకు చెందిన రూ.2 కోట్ల 60 లక్షల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో గంజాయి, మాదక ద్రవ్యాలు, హవాలా ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున�
జాతీయ దర్యాప్తు సంస్థ NiA తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చెన్నైతో సహా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది.
తమిళనాడు దివంగత నేత..మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ పేరు మార్చుకోబోతున్నారు.
Viral Video : తమిళనాడులో విషాదం జరిగింది. ఆటో డ్రైవర్ను ట్రక్ టైర్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.
అయితే, నదిలో స్నానానికి వెళ్లి సమయంలో ఇద్దరు ఈత కొట్టే ప్రయత్నంలో డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోగా.. వారిని రక్షించేందుకు వెళ్లిన ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్న
బిజీ రోడ్లపై అందరూ చూస్తుండగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ పై చేయి చేసుకుని, చెంప దెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్ ట్రాన్సఫర్ అయ్యారు. శనివారం ఈ నిర్ణయం తీసుకుని కొయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూంకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ట్రాన్సఫర్ చేశారు.
అదృష్టం ఉండాలే కానీ మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు. లక్ష్మీ దేవి ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటన ఒకటి జరిగింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై శివారులోని పొజిచలూరులో ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పద స్ధితిలో మరణించారు.
తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్ లోని ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది చెందింది. ఇక్కడ అనేక చారిత్రక విశేషాలు ఉన్నాయి.
తమిళనాడులో ఘోరం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని టికెట్ తీసుకోమన్నందుకు ఆ వ్యక్తి కండక్టర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కండక్టర్ మరణించాడు.