Home » tamilnadu
వచ్చే లోక్సభ ఎన్నికల సమయంలో గెలుపు కోసం అక్రమాలకు పాల్పడేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకాడబోదని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. తమిళ ప్రజలు రాజకీయాలను, ఆధ్యాత్మికతను వేర్వేరుగా భావిస్తుండటం వల్లే బీజేపీ మత రాజక�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నేడు కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనుంది. భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ఈ నెల 7 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళలో ఈ నెల 10 నుంచి ప్రారంభమైంది. కేరళలో 7 జిల్లాల్లో 440 కిలోమీటర్లు �
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.
తమిళనాడులోని మధురైలో మల్లెపూల ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ రూ.3,000 వరకు ధర పలుకుతున్నాయి. ఇవి అరుదైన రకానికి చెందిన మల్లెపూలు. అలాగే ఇతర పూల ధరలు కూడా భారీగా పెరిగాయి.
65గంటలు కష్టపడి వరదలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్లను తల్లి వద్దకు చేర్చారు అటవీశాఖ అధికారులు.
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో విషాదం నెలకొంది. మితిమీరిన హోంవర్క్ ఒత్తిడి భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న స్కూల్ నుంచి వేరే స్కూల్కు తనను మార్చించాలన్న బాలుడి వినతిన
దేశవ్యాప్తంగా ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. కులమతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.
అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి నియామకం చెల్లదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్ వచ్చి�
కొడవలితో ఓ డీఎంకే కౌన్సిలర్ భర్త కొందరు యువకుల వెంటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని దక్షిణ తత్తమంగళం, మనచనెల్లుర్ బ్లాక్లో ఈ ఘటన చోటుచేస�
చర్చికి వస్తున్న ఇద్దరు బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.