Home » tamilnadu
ముందుగా మన్నార్కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. కేవలం పదంటే పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్కుమార్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఆ చిన్నారి ఆ పాఠశాలలో 4వ తరగతిలో చేరాడు. అప్పటి నుంచి వాటర్ ట్యాంకు కడగడం, టాయిలెట్లు కడగడం లాంటివి చేస్తున్నాడట. తనతో పాటు మరికొంత మంది ఎస్పీ పిల్లలతో ఈ పని చేపిస్తున్నారట ఆ పాఠశాల ప్రిన్సిపాల్. ఇలాంటి పనుల కారణంగా చాలా మంది పిల్లల చేతులపై బొ�
ఉత్తర, దక్షిణ భాషా వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశంపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మనస్తాపం చెందిన ఓ వృద్ధ రైతు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తమిళనాడులో పరువు హత్య వెలుగు చూసింది. తన కూతురు వేరు కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని ఆమెను హత్య చేసింది తల్లి. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.
కరోనా నుంచి బయటపడుతున్న వేళ.. తమిళనాడు ప్రజలకు ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అక్కడి ప్రజలను 'మద్రాస్ ఐ' (కండ్ల కలక) వణికిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారం నుంచి తమిళనాడులో 'మద్రాస్ ఐ' విజృంభిస్తోంది. కంటి వాపు, ఎరుపు, కంట్లోంచి నీరు కారడం 'మద
గుళ్లలో చోరీలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబం వెంటపడి గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఓ పదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుకొట్టయీలో చోటు చేసుకుంది. ఆ కుటుంబం వెంటపడి తరుముతూ గ్రామస్థులు భీకరదాడి చేయడం కలకల
మధురై జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు ప్రాణాలుకోల్పోగా.. 13మందికి గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనం కూలడంతో శిథిలాల క�
తమిళనాడులో జయలలిత ఆడియో కలకలం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనక కుట్ర ఉందంటూ జస్టిస్ ఆరుముగసామి కమిషన్ శాసనసభలో నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. జయలలిత మృతిపై జస్టిస్ ఆరుముగసామి కమిషన్ విచారణ �
తమిళనాడు పోలీసులు మృతుడి ఫోనులోని డేటాను పరిశీలించారు. షర్మిల అనే టీచర్ కు అతడు ప్రతిరోజు ఫోను చేసేవాడని, ప్రతిరోజు వారిద్దరు చాటింగ్ చేసుకునే వారని గుర్తించారు. అలాగే, టీచర్, ఆ విద్యార్థి సన్నిహితంగా ఫొటోలు దిగినట్లు పోలీసులు తెలుసుకున్న�