Home » tamilnadu
ఫిబ్రవరి 14న ఈరోడ్లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్పై కేసు నమోదు అయి�
తాను న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే మంత్రితో అన్నామలై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన ఆయన.. అన్నామలైని '420 మలై' అంటూ విమర్శించారు. ‘‘420 మలై ద్రవిడ్ మాల్ మంత్రులను మించిన వాడు. బీజేపీకే కాదు తమిళనాడుకు కూడా చాలా ప్రమాదకరం
బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు తన అపాయింట్ మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన లేఖను ట్విట్టర్ లో ఖుష్బూ పోస్ట్ చేసి, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతల�
నెడుమారన్కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది. తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నెడుమారన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు.
కొత్త కర్మాగారం హెచ్వీడీసీ లైట్, హెచ్వీడీసీ క్లాసిక్, స్టాట్కామ్ కోసం మా అధునాతన ట్రాన్స్ మిషన్, పవర్ క్వాలిటీ సొల్యూషన్స్ వెనుక ఉన్న మాక్ కంట్రోల్, ప్రొటెక్షన్ సిస్టమ్ అధునాతన పవర్ ఎలక్ట్రానిక్స్ను తయారు చేస్తుంది. ఇది శక్తి పరివర్తన త�
తమిళనాడులోని కిల్పాక్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇనుప గేటు తనపై పడడంతో ఓ ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. హార్లేస్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది గేటును మూస్తున్న సమయంలో అది ఒక్కసారిగా ప�
తమిళనాడు అరక్కోణంలో ఆలయ ఉత్సవంతో ఘోర ప్రమాదం జరిగింది. కిల్వీధి గ్రామంలో ద్రౌపతి అమ్మన్ ఉత్సవం జరుగుతున్న సమయంలో క్రేన్ కూలి నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని సహాయక బృందాలు, పోలీసులు వెంటనే ఆసుపత్రులకు తరలించి చ�
తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తప్పుగా వ్యాఖ్యానించానని, ఏదో అయోమయంలో అలా అన్నానని బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. జనవరి 4న చెన్నైలోని రాజ్భవన్లో కా
జనవరి 4న చెన్నైలోని రాజ్భవన్లో కాశీ తమిళ సంఘం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం రెండుసార్లు ఆ పేరును అలాగే పలికారు. పైగా తమిళనాడు పేరును అలాగే మార్చాలని అన్నారు. ద�
కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ పూర్తిగా చదవలేదు. అంబేద్కర్, పెరియార్, అన్నాదురై వంటి పేర్లను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించలేదు. అంతే కాకుండా తమిళనాడు పేరును ఉద్దేశపూర్వకంగ