Home » tamilnadu
అన్నాడీఎంకేనే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అమిత్ షా ప్రకటన అనంతరమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎ�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన తనిఖీలు చేస్తున్నారు.
ఈక రాష్ట్ర గవర్నర్ రవికి సైతం నిరసన సెగ తప్పలేదు. ఆయన పేరుతో ‘గోబ్యాక్రవి’ (GobackRavi) అనే నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తిరునల్వేలి జిల్లా కూడన్కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్ కేంద్రానికి, స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతి�
దే సమయంలో ఈ విషయమై గవర్నర్ రెండు నిర్ణయాలను మాత్రమే తీసుకోగలుగుతారని చెబుతున్నారు. ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేయడం, లేదా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం మాత్రమే గవర్నర్ ముందున్న మార్గాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్న ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్షాను కలుసుకుని సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడులో పార్టీని బలోపేత�
వాస్తవానికి పార్టీ ఒకరి చేతిలోనే ఉన్నప్పటికీ.. ప్రధానమైన ముగ్గురు నాయకులే మూడు రకాలుగా విడిపోయారు. ఏ ఇద్దరు నేతలు కలుస్తారన్నా ఆశ్చర్యం కలిగేంత దూరం వీరి మధ్య పెరిగిపోయింది. విపక్ష పార్టీలతో వైరం కంటే వీరి మధ్యే ఎక్కువ పోరు సాగుతుందనే విశ్�
భార్యాభర్తలు భరత్పై దాడి చేస్తుండడంతో మరో టీచర్ సహాయం కోసం కేకలు వేసింది. పోలీసులు దంపతులతో పాటు చిన్నారి తాత మునుసామిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడి, నేరపూరిత బెదిరింపు, కుట్ర, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించకుండా నిరోధించడం �
ఉగాది రోజున తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడ్డ 16 మందికి ఆసుపత్రులో చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
చెన్నైలో బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించగా, అందులో అన్నాడీఎంకే గురించి చర్చ జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిష్ఠానం అన్నాడీఎంకేతో పొత్తుతో పోటీ చేస్తే తాను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తానన
తమిళనాడులో ఉన్న బిహార్ వలస కార్మికుల మీద తీవ్ర దాడులు జరుగుతున్నాయని కశ్యప్ వీడియో చేసి తన యూట్యూబ్ చానప్లో అప్లోడ్ చేశాడు. ఇది అటు బిహార్ రాష్ట్రాన్ని ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని మీద దర్యాప