Home » tamilnadu
ఏ ట్రిక్ చేసైనా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవటంలో ఇటీవల వ్యక్తులు బాగా స్మార్ట్ అయిపోయారు. పోటీ తట్టుకుని వ్యాపారంలో నిలబడాలంటే వినూత్నంగా ఏదోకటి చేయాలి. కష్టమర్లను ఆకట్టుకోవాలి. అది షాపు పేరైనా సరే..ఉచితం అనే ప్రకటన అయినా సరే..ప్రస్తుతం టమాట
సోషల్ మీడియాలో పరిచయం అవుతుంది. డబ్బున్న మగవాళ్లెవరో తెలుసుకుంటుంది. హాయ్ అంటుంది. ఆనక ప్రేమిస్తున్నానంటుంది. ఆ తరువాత ఇక పెళ్లే. పెళ్లి ముచ్చటకాస్తా అయ్యాక నెత్తిన టోపీ పెడుతుంది. డబ్బు, నగలతో ఉడాయిస్తుంది. అలా దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బు
మొత్తంగా 32 సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసి.. దాదాపు 1100 మందిని క్షేమంగా, సురక్షితంగా అరుణాచలం గిరి ప్రదర్శనకు తీసుకెళ్లడం జరిగింది. వారంతా కాణిపాకం విఘ్నేశ్వరునితో పాటు వెల్లూరులోని గొల్డెన్ టెంపుల్నూ దర్శించుకోవడం జరిగింది.
పాపే నా ప్రాణం అనేది సినిమా.కానీ ఓ వ్యక్తి మాత్రం కుక్కే నా ప్రాణం అంటున్నాడు. ఆకుక్క కోసం కుటుంబాన్నే వదిలేసుకున్నాడు. అదికూడా ఓ వీధి కుక్క కోసం..తొమ్మిదేళ్లుగా ఆ కుక్కే లోకంగా జీవిస్తున్నాడు.
కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని అభిమానులు పోస్టర్లు అతికించడం తప్పుకాదని, రాజకీయాల్లో సినీ రంగ ప్రముఖులేకాక ఎవరైనా రావచ్చునని అన్నారు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే ఎవరికి ఎంత ప్రజా బలం ఉందో తెలుస్తుందని చెప్పారు.
తమిళనాడులోని సీఎం స్టాలిన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో మద్యం షాపులను మూసివేస్తోంది.
ఓ కాకి వినాయకుడి గుడిలో గంట కొడుతోంది. భక్తులు రాని రోజుల్లోనే వస్తుంది. పూజలు చేయని రోజుల్లోనే వచ్చి స్వామివారి గుడిలో గంట మోగించి వెళుతోంది.ఇదందా దైవలీల అంటూ ప్రజలు చెబుతున్నారు.
విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఇది వాస్తవం. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు ప
‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అ