Home » tamilnadu
Snake Found In School Shoe : షూస్ లాంటివి వేసుకునేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి.
తమిళనాడు వేలూరు జలకండేశ్వర ఆలయంలో ఉద్రిక్తత
పచ్చని కాపురంలో సీరియల్ చిచ్చు పెట్టింది. భార్యా భర్తల ఇద్దరు మధ్యా తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఫార్ములాలో జూన్ 1 నుంచి మే 31 వరకు నీటి సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే కావేరీ వివాదం జూన్ తర్వాతే మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
చెన్నైకు చెందిన రాజ్కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఎకౌంట్ ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. ఈ ఘటనతో ఆ బ్యాంకు ఎండీ, సీఈవో S కృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు.
శంముగన్ అనే డిజైనర్ దీన్ని రూపొందించాడు. కొద్ది రోజుల క్రితం చంద్రాయన్-3ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే తాజా రాకెట్ రూపొందించారు. ఇకపోతే వినాయకమండపం వద్ద ఏర్పాటు చేసిన చంద్రయాన్-3కి సంబంధిం
కుల దూషణలతో నిండిన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్.అంబేద్కర్ను "గుమాస్తా, టైపిస్ట్, ప్రూఫ్ రీడర్" అని ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
విద్యార్థులు తాను తయారుచేసిన అల్పాహారాన్ని తినడానికి నిరాకరించారని, ఎందుకంటే వారి తల్లిదండ్రులు వాటిని తినకూడదని నిషేధించారని మునియసెల్వి చెప్పింది. కారణం తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి. తాను తయారుచేసిన అల్పాహారం తి�
మలేరియా, డెంగ్యూ వంటి వాటివని తరిమికొట్టాలని ఉదయనిధి స్టాలిన్ మృదువుగా చెప్పారు. నిజానికి అవి హెచ్ఐవీ, కుష్ఠువ్యాధి లాంటివి. కాకపోతే ఈ వ్యాధులకు సామాజిక కళంకం లేదు. అయినప్పటికీ వాటిని అసహ్యంగా చూస్తారు. సనాతన ధర్మం అంత కంటే కూడా ఎక్కువే
ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి, మద్రాస్ స్టేట్ మాజీ సీఎం కామరాజ్ వంటి నాయకుల గురించి వీలైనంత ఎక్కువ చదవాలని విద్యార్థులకు సూచించారు