Home » tamilnadu
విద్యుత్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 230 కేవీ హైటెన్షన్ సరఫరా లైన్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల కరెంట్ పోయిందని.. దాని కారణంగానే విమానాశ్రయం సహా పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేదని తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటల నుంచి 10: 12 గంటల �
దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయి.
యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వచ్చే విద్యార్థులను ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచేందుకు అనుతించాలని స్పష్టం చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే కండక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ కార్పొర
డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అధికారుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కరూర్ జిల్లాలో ఐటీ అధికారులను డీఏంకే కార్యకర్తలు అడ్డుకుని అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.
Shocking : ఈ ఘటన మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మహిళలు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు.
1996 నుంచి కనిపించకుండా పోయిన వ్యక్తి 2022లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడనుకున్న కుటుంబసభ్యులు అతని డెత్ సర్టిపికేట్ తీసుకున్నారు. దానిని క్యాన్సిల్ చేయమని వేడుకుంటున్నా అధికారులు వారి మొర ఆలకించట్లేదు. చెన్నైలో ఈ సంఘటన జరిగింది.
Viral Video : ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. బస్సులో ఖాళీ లేకపోవడంతో యువతి బస్సు డోర్ దగ్గరే ఫుట్ బోర్డుపై నిల్చుంది.
Albino Cobra: అడవుల్లో సహజ ఆవాసాలు తగ్గిపోతుండటంతో నాగుపాములు ఇలా అడవుల్లో నుంచి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయిని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో అరుదైన శ్వేత నాగు గత పదేళ్లలో మూడుసార్లు కనిపించిందన్నారు.
వాస్తవానికి ఇది శాసనసభలో ఇచ్చిన ప్రసంగంలోనే చెప్పాలని, కానీ ఆ సమయంలో ఈ పదాన్ని మినహాయించానంటూ గవర్నర్ వెల్లడించారు. రాష్ట్రంలో ద్రావిడ తరహా పాలన అందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతి సభలో చెప్తున్నారు. కాగా, స్టాలిన్ చేస్తున�
వీధి బాలల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. కనీస అవసరాలు కూడా నోచుకోలేని జీవితాలు.. కళ్ల నిండా ఎన్నో కలలు.. వారిని దరి చేరనిచ్చేవారే ఉండరు. అలాంటి వారిని సంతోష పరిచేందుకు ఓ టీవీ షోరూం చేస్తున్న మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు.