తక్కువ సమయంలో ఎక్కువ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఇన్ఫెక్షన్ వల్లే.. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రంలో ఆ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళల్లో నలుగురు మృతి చెందినట్లు తాను భావిస్తున్న�
తెలంగాణ కుంభమేళా అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరింది. సీఎం కేసీఆర్ శుక్రవారం కుటుబం సమేతంగా మేడారం సందర్సించారు. నిలువెత్తు బంగారాన్ని సమ్మక్కకు మొక
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ నిర్ణయించారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో నెలకోసారి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. 2019, సెప్టెంబర్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.