Home » tatkal tickets
ఇప్పుడు, సాధారణ ప్రయాణీకులు మాత్రమే మొదటి 30 నిమిషాలకు టిక్కెట్లు బుక్ చేసుకోగలరు. దీనివల్ల సామాన్యులు ఎక్కువ టిక్కెట్లు పొందే అవకాశాలు పెరుగుతాయి.
నెలవారీ ఉచిత పరిమితిని మించిన ఎటిఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు. ఉచిత పరిమితులను దాటి బ్యాంకు శాఖలలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు అధిక ఛార్జీలు.
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ - టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్ ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది.
కోవిడ్ స్పెషల్ రైళ్ళను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా పండుగ ప్రత్యేక రైళ్లు, తత్కాల్ ప్రత్యేక రైళ్ళు పేరుతో ప్రయాణికులపై వంద నుంచి రెండు వందల శాతం వరకు అదనంగా ఛార్జీల భారం
ఎక్కడి కైనా ఊరు వెళ్లాలంటే మొదట గుర్తుకు వచ్చేది రైలు. రైల్లో ప్రయాణానించటానికే ఎక్కువ మంది ఆసక్తిచూపిస్తుంటారు. చార్జీలు తక్కువగా ఉంటాయి. రైలు ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అందుకే మెజార్టీ ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతారు. కొ