Home » TB
దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల మందుల ధరలను తగ్గించాలన్న ఆలోచన చేస్తుంది. జాతీయ అత్యవసర ఔషదాల జాబితాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించనుంది. ఔషద భారాల నుండి
ఆమె ఊపిరితిత్తుల్లో కుడివైపు భాగంలో ఒక పుండులా కనిపించింది. మరింత పరీక్షించగా.. ఒక బ్యాగ్ మాదిరి పలచటి పొరలా కనిపించింది. మిస్టరీయస్ గా ఉన్న ఆ బ్యాగును వైద్యులు తొలగించారు. అది కండోమ్ అని తెలిసి షాక్ అయ్యారు.
భారత్ దృష్టంతా కరోనాపై పెట్టడంతో TB, HIV రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనావైరస్ పై దృష్టి కేంద్రీకరించినందుకు తాము ప్రస్తుతం ప్రభుత్వాన్ని నిందించలేము, కానీ ఇలాంటి ఇతర వ్యాధులపై దృష్టి పెట్టకపోవడం సరైంది కాదని పలువురు అంటున్నారు.