Home » TDP cadre
వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.
రాష్ట్ర ప్రయోజనాలను బట్టే పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అవసరమైతే సీఎం జగన్ ను కలుస్తామన్నారు. జిల్లాకు ప్రశాంత నిలయం పేరు పెట్టుకోవచ్చని, అయితే తమ డిమాండ్ మాత్రం...
మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని పార్టీ నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొందరు నేతలు దూకుడుగా మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుపతిలో వర్ష బీభత్సంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. భారీ వర్షాలతో నిరాశ్రయులైన తిరుపతి ప్రజలకు పార్టీ కేడర్ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
jamili elections: దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద చర్చే జరిగింది. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు, ఇతర రాష్ట్రాల్లో రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�
విజయనగరం సంస్థాన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘనమైన చరిత్ర ఉన్న విజయనగరం సంస్థానానికి వారసుడిగానే కాకుండా, రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అశోక్ గజపతిరాజు.. ఇప్పుడు అధికార పక్షం వదులుతున్న బాణ�
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో విజయనగరం ఒకటి. కానీ, మొన్నటి ఎన్నికల్లో జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా ఫలితం లేకపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు స్థానాల్లో గెలిచిన టీడీపీ.. ఆ తర్వా�
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా కంచుకోటలా నిలిచింది. మధ్యలో 2004లోనూ, ఇప్పుడు 2019లో మాత్రమే పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అలాంటి పార్టీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నాయకులు, కార్యకర్తలను సమన�