TDP-Janasena-BJP Public Meeting

    అభిమానులకు సెల్ఫీలు ఇచ్చిన బాలకృష్ణ

    March 17, 2024 / 06:08 PM IST

    Praja Galam Public Meeting: ఏపీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభకు ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. వారికి బాలకృష్ణ ప్రేమతో సెల్ఫీలు ఇచ్చారు.

10TV Telugu News