Home » TDP Leader Bonda Uma
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ టచ్ లోకి వచ్చారనే వార్తలు ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి. గతంతో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది.
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని ముందు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ తరవాత మాటతప్పిందని..మోసం చేసిందని విమర్శించారు. మొదట్లో వృద్ధులకు రూ.200లు ఉన్న పెన్షన్ ను రూ.2000లు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..దశల వారిగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పారని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలే రాష్ట్రంలో కల్తీసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు