Home » TDP leaders deeksha
అధికార దుర్వినియోగం చేసి హెరిటెజ్, ఇతర ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 1997 నుండి ఇప్పటి వరకు చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు.
నారా లోకేశ్ తో పాటు టీడీపీ ఎంపీలు అందరు మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. అనంతరం నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష పాటిస్తు నిరసన వ్యక్తంచేశారు.