Home » tdp mahanadu 2022
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొత్స సత్యనారాయణ 10టీవీతో మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార
వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నారా లోకేశ్. మహానాడు తర్వాత కుంభకోణాలను బటయపెడతానని చెప్పారు. పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.(Nara Lokesh On Scams)
టీడీపీ శ్రేణులు అతిపెద్ద పండుగగా భావించే మహానాడుకు ఒంగోలు సిద్ధమైంది. మహానాడు జరిగే మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహానాడు సందర్భం�