Home » TDP Member
సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని పిటీషనర్ న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.
టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. సభలో పోడియం దగ్గరకు దూసుకొచ్చి పుస్తకాలతో కొట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.