Home » TDP YSRCP Supporters Clash
బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో చీరాల కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. పోటీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిన�
అనంతపురం క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్ తో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. తాను రాప్తాడుకు వచ్చానంటూ వైసీపీ మద్ద