గవినివారి పాలెంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య కొట్లాట..

బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో చీరాల కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. పోటీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

గవినివారి పాలెంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య కొట్లాట..

Updated On : May 13, 2024 / 4:23 PM IST