Home » Teachers
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊపాధ్యాయల బదిలీలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ కు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ �
ఏపీలో టీచర్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూల్ టీచర్లను విద్యా సంబంధ కార్యక్రమాలు మినహా మరే ఇతర కార్యక్రమాలకు వాడుకోకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
‘‘టీచర్లకు నాన్-టీచింగ్ (బోధనేతర) పనులు అప్పగిస్తున్నట్లు నాకు అనేకమైన ఫిర్యాదులు, అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఒక్క జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో తప్ప టీచర్లకు ఇక నుంచి బోధనేతర పనులు అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. సంబంధిత విభా
పాట్నాలో ఉద్రిక్తత.. టీచర్ అభ్యర్థులపై లాఠీఛార్జ్!
ఏం చేస్తున్నారు టీచర్లు .. తీసేయండి .. బొత్స ఆగ్రహం
టీచర్లకు కొత్త రూల్.. ఇకపై ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే
కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్స్ శాఖ వ�
పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు సైతం విజయవాడ నగర వీధుల్లో పహారా కాస్తున్నారు.