Home » TeamIndia captain
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
రోహిత్ శర్మ కెప్టెన్సీపై యువరాజ్ మాట్లాడుతూ.. ఈ టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా కీలకం కాబోతుంది. నిజంగా చెప్పాలంటే ..
బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన మిగతా 2 టెస్టులకు టీమిండియాలో ఎటువంటి మార్పులూ లేవని బీసీసీఐ ప్రకటించింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న కేఎల్ రాహుల్ ను మూడు, నాలుగో టెస్టుల్లో ఆడనివ్వబోరంటూ మొదట ప్రచారం జరిగి�
జింబాబ్వే జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది.
యువరక్తంతో నిండిన టీమిండియా సఫారీల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు తహతహ లాడుతోంది. సౌతాఫ్రికా - ఇండియా మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి విజయం సఫారీల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టుపై ఓటమిపాలవడాన్ని జీర్ణించుకోలేక పోతు�
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్బై చెప్పేశాడు.. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై BCCI స్పందించింది.