-
Home » Tech News
Tech News
వాట్సాప్ యూజర్స్ కి షాక్.. ఇకనుంచి సిమ్ బైండింగ్ తప్పనిసరి.. లేదంటే పనిచేయదు
వాట్సాప్(WhatsApp) వాడకంలో సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.
లే ఆఫ్ లో భాగంగా TCS కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు, జీతాల పెంపు బంద్.. 35 డేస్ డెడ్ లైన్
TCS Layoffs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల తమ కంపెనీ నుండి 12000 మందిని తొలగించనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లాంచ్.. ఫీచర్లు ఇవిగో
ఈ స్మార్ట్ఫోన్లో 50డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 5డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000ఎంఏహెచ్..
Twitter-X: ట్విటర్ నుంచి డైరెక్ట్ మెసేజ్ తీసెయ్యరట.. కాకపోతే ఆ సేఫ్టీ ఫీచర్ మాత్రం పోతుందట
ఈ సేఫ్టీ ఫీచర్ని తీసివేయడం వల్ల, వినియోగదారులు ఇతర ఖాతాలను బ్లాక్ చేయలేరు. అయితే బ్లాక్ అనే ఆప్షన్ కు బదులు.. మ్యూట్ అనే ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఆప్షన్ ద్వారా తమకు నచ్చని ఖాతాలను మ్యూట్ లో పెట్టొచ్చు.
Nokia G21 smartphone: భారత్ లో జీ21 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన నోకియా, మరో రెండు చిన్న ఫోన్లు కూడా
నోకియా జీ21 స్మార్ట్ ఫోన్ బుధవారం భారత మార్కెట్లోకి విడుదల అయింది. 3 రోజులు పాటు బ్యాటరీ, రెండేళ్ల పాటు వరుస సాఫ్ట్వేర్ అప్డేట్ సహా మరెన్నో ఫీచర్స్ ఈ G21లో ఉన్నాయి
Maruti Suzuki Car: మారుతీ XL6 కొత్త వెర్షన్ రిలీజ్.. ఎర్టిగా మాదిరి రీఫ్రెష్డ్ ఫీచర్లు
మారుతీ సుజుకీ ఇప్పుడు తన మరో మోడల్ కారును రీఫ్రెష్డ్ ఫీచర్లతో అప్డేట్ చేసి విడుదల చేసింది. ఈమధ్యనే కొత్త అప్డెటెడ్ 2022 మోడల్ ఎర్టిగా ఎమ్పివిని (Ertiga MPV) మార్కెట్లో విడుదల..
e-Sim in Android: సిమ్ కార్డు లేకుండానే పనిచేసే ఆండ్రాయిడ్ 13 ఓఎస్: డబల్ సిమ్ కూడా ఓకే
ఇప్పటికే మ్యాక్సీ, మినీ, మైక్రో, నానో సిమ్ గా రూపాంతరం చెందిన సిమ్ కార్డు..ఇకపై పూర్తిగా కనుమరుగవనుంది
Electric Two Wheeler: పేలుతున్న విద్యుత్ స్కూటర్లు: ఎండాకాలం వాహనదారులు జాగ్రత్త
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలు..విద్యుత్ ద్విచక్రవాహనాల మన్నిక, నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి
Flipkart Sale: ఫ్లిప్కార్ట్ లో రూ.8,799 నుంచే యాపిల్ ఐఫోన్: ఇంకా మరెన్నో డీల్స్
ఎక్కువ రేటు పెట్టి ఖరీదైన కొత్త ఫోన్లను కొనుగోలుచేయలేని వినియోగదారుల కోసం సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
Samsung Budget Phone: శాంసంగ్ నుంచి బడ్జెట్ ధరలో “గెలాక్సీ A03” భారత్ లో విడుదల
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్.. కొత్త "గెలాక్సీ A03" స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది