Home » TEDROS ADHANOM GHEBREYESUS
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ పెద్ద ముప్పుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పా
చైనాకు సలహాలివ్వడం కంటే మరో పెద్దతప్పు ఇంకోటి లేదన్న విషయం డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ)కు ఇప్పుడు బోధపడినట్లుంది. చైనా ప్రభుత్వం ఆ దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ జీరో వ్యూహాన్ని...
ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.
చైనా కోసం ఈనష్టాన్ని పుడ్చేందుకే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్..అధ్యయనాల పేరిట మరో కొత్త డ్రామాకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేద దేశాల్లో కంటే ధనిక దేశాల్లోనే కొవిడ్ బూస్టర్ పంపిణీ ఎక్కువగా జరుగుతోంది. అసమాన స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.
2020 నుంచి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి 2021లో మరింత మహమ్మారిగా రూపుదాల్చింది. 2020 మొత్తం ఏడాదిలో కంటే ఈ ఒక్క ఏడాదిలోనే అత్యంత ఎక్కువ కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
Coronavirus vaccine : ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించింది. మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాల ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేదానిపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్�
ఈ దిక్కుమాలిన కరోనా ఎప్పుడు పోతుందో ? ఏమోనని ప్రజలు తెగ ఆలోచిస్తున్నారు. ఎన్నో జీవితాలను ప్రభావితం చేసిన ఈ వైరస్ ఎప్పుడు అంతమౌతుందో వెల్లడించింది డబ్ల్యూహెచ్ వో. ఎప్పుడు ? రేపా ? ఎల్లుండా ? అని అనుకుంటున్నారా..అదేం కాదు..రెండు సంవత్సరాల్లో ఇది �
కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉ�