-
Home » tehri
tehri
Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్లో భూకంపం.. రిక్టర్స్కేలుపై తీవ్రత 4.5గా నమోదు
November 6, 2022 / 02:41 PM IST
ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. తెహ్రీకి 78 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.