Home » Tejaswi Yadav
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరు�
కేంద్రం ఆర్డినెన్స్ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చన్నారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో భేటీ కాబోతున్నారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఇక నిన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో కులాల ఆధారంగా జనాభా గణన చేసేందుకు నిర్ణయించింది బిహార్ ప్రభుత్వం. బుధవారం సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని శరద్ యాదవ్ అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతానికి సమైక్యత తమ ప్రాధాన్యత అన్నారు.
ఆరేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఇవాళ ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఈ నెల 30న బీహార్ లో ఉప ఎన్నికలు
కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.
“This Is Tejashwi Yadav Speaking”. A Phone Call In Bihar Goes Viral ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్క్ సత్తా చూపించి జేడీయూ-బీజేపీ కూటమికి చెమటలు పట్టించి ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలిపిన లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీ�
Tejashwi Yadav’s Party Single Largest In Bihar బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడింది. బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లేకున్నా ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు గెలవ�
Bihar Election Results బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి దూసుకుపోతుంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో NDA కూటమి ముందంజలో కొనసాగుతోంది. అయితే,మహాకూటమితో పోలిస్తే ఎన్డీయే స్వల�