Home » Telangana asha Workers
ఆసుపత్రుల్లో పారిశుధ్యాన్ని అత్యంత ప్రధాన అంశంగా పరిగణించాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. వార్డులు, మరుగుదొడ్లు, సాన్నాల గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది. బోధనా ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు ఇబ్బం�