Home » Telangana Assembly Election Polling
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగా ఓటేయమని స్పష్టం చేశారు.
ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.