Home » Telangana Assembly
రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
కార్పొరేటర్లు, కౌన్సిలర్ల జీతాలు పెంచండి
అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. 1986లోనే ఈ
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని అసెంబ్లీలో తెలిపారు కేసీఆర్. దాదాపు 80
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ''కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్
పాతబస్తీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు పాతబస్తీకి ఇప్పటివరకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా మూడు రోజుల కింద వాయిదా పడిన.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ మూడు రోజులు వాయిదా పడింది. శాసనసభ, మండలి సమావేశాలకు మూడు రోజుల వరకు విరామం ఇచ్చింది.
తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల సమరానికి శాసనసభ వేదికగా మారనుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్ జరిగే ఛాన్సుంది.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి.