Home » Telangana Assembly
Telangana Assembly : మళ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే సోమ, మంగళవారాల్లో సమావేశాలు జరుపాలని అనుకొంటోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన అంశాల్లో మార్పులు చేయాలని యో�
లక్ష బెడ్ రూం ఇళ్లు చూపెట్టండి..ఇంట్లోనే ఉంటా..రండి అంటూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. చూపిస్తా..అంటూ..గురువారం ఉదయం భట్టి ఇంటికి వెళ్లారు మంత్రి తలసాని. ఈ సమయంలో..మల్లు భట్టి గ�
కాంగ్రెస్ పై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి ఫైర్ అయ్యారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మాట్లాడారు. ప్రపంచం మొత్తం తెలంగాణను గుర్తిస్తున్నా కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున�
తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నేతలపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలపై నిరంతర
సింగరేణిలో కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అర్హత ఉన్న వారికి కచ్చి�
తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి సవరణలు లేకుండానే రెవెన్యూ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్2020ను శాసనసభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో బిల్లును శాసనసభ �
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసె
తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 11) కొత్త రెవెన్యూ బిల్లు చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.. సమైక్య రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థలో 160, 170 చట్టాలు ఉండేవన్నారు. తెలంగాణలో ప్
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, వీఆర్ఏలకు తీపి కబురు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు మేలు చేసేంద�
తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ చట్టంపై సభలో �