Home » Telangana Assembly
కరోనా వైరస్పై అసెంబ్లీలో మాటల యుద్ధం సాగింది. కరోనాపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసలు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భట్టి ఆరోపించారు. దీనిపై మాట్లాడిన కేసీఆర్… ఇష్టం వచ్చినట్�
‘రేవంత్ రెడ్డి పెద్ద తీస్ మార్ ఖానా ? ఏం పెద్ద హీరోనా ? పులియా ? అయితే..ఎందుకు ఓడిపోయిండు..? వెంటనే ఆయన అనుచరులు ఫేస్ బుక్లో జరుగుతున్న ప్రచారం వెంటనే ఆపేయాలి..లేకపోతే..ఢిల్లీకి వెళుతా..పెద్దలకు చెబుతా’..అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థా
తెలంగాణ రాష్టంరంలో కరోనా లేదని, పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తనకు చెందిన పౌల్ట్రీలో రూ. 10 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. చికెన్
తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం, కోళ్ల దాణా విషయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సీఎం కేఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, మోదీ సర్కార్ను నమ్ముకుంటే..శంకరగిరి మాన్యాలే..అంటూ..ఎద్దేవా చేశారు. ఉన్నది లేనిది ఊహించు
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతం ఏదంటే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మినీ భారత్గా విరాజిల్లుతోంది భాగ్యనగరం ప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం… హైదరాబాద్పై ప్రత�
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని సడలించారు. 57 ఏళ్లు నిండిన వృద్దులకు వృద్ధాప్య ఫించన్ అందించబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నిర్ణయం వల్ల ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2020-21) మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా రూ. 1, 82, 914.42 కోట్లుగా వెల్లడించారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారు. ప్రధానమైన వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించింది. అందులో ప్రధానమైన రైతు రుణమాఫీ కోసం రూ. 6
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్ని ఇబ్బందులున్నా..రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల లోటు పూడ్చుకోవడం జరిగిందన్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు హరీ
CAAపై చర్చ జరగాల్సిందే..రాష్ట్ర శాసనసభలో చర్చించి తీర్మానం చేద్దామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని కుదిపేస్తున్న అంశమని, సీఏఏపై అనుమానాలున్నాయన్నారు. అంతేగాకుండా..భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగ�
శాసనసభలో సవాల్ అంటున్నాయి తెలంగాణ అధికార, ప్రతిపక్ష పార్టీలు. బడ్జెట్ సమావేశాలు 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం నుంచి మొదలవుతుండడంతో.. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. సీఏఏ, ఎన్పీఆర్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది. అటు.. రైతు సమస్యలే