Telangana Assembly

    సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాల‌పై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

    September 14, 2020 / 11:38 AM IST

    సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాల‌పై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌లకు సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అర్హ‌త ఉన్న వారికి క‌చ్చి�

    రైతు చేతిలో అస్త్రం: తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవిన్యూ బిల్లుకు ఆమోదం

    September 11, 2020 / 06:09 PM IST

    తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి సవరణలు లేకుండానే రెవెన్యూ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్2020ను శాసనసభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో బిల్లును శాసనసభ �

    కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం

    September 11, 2020 / 05:57 PM IST

    కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసె

    కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదు.. ఆరంభం : కేసీఆర్

    September 11, 2020 / 04:30 PM IST

    తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 11) కొత్త రెవెన్యూ బిల్లు చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.. సమైక్య రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థలో 160, 170 చట్టాలు ఉండేవన్నారు. తెలంగాణలో ప్

    వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ తీపి కబురు, ఇకపై స్కేల్ ఉద్యోగులుగా గుర్తింపు

    September 9, 2020 / 03:36 PM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, వీఆర్ఏల‌కు తీపి క‌బురు అందిస్తున్నట్టు చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేంద�

    కొత్త రెవెన్యూ చట్టం..మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

    September 9, 2020 / 12:25 PM IST

    తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ చట్టంపై సభలో �

    పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

    September 8, 2020 / 12:04 PM IST

    భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆర్థిక సంస్కరణలకు కారకులైన పీవీని దేశం గుర్తించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక చర్చ �

    తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్, రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు సెల‌వులు

    September 7, 2020 / 02:44 PM IST

    holidays to registrations and stamps department: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొంది.. కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మంగళవారం (సెప్టెంబర్ 8) నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ �

    తెలంగాణ బిల్లుపై ప్రణబ్ సంతకం..ఆయన కర్మయోగి – సీఎం కేసీఆర్

    September 7, 2020 / 01:28 PM IST

    రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగా కాకుండా..రాష్ట్ర విభజన బిల్లుపై ముద్ర వేసిన ప్రణబ్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం తెలుపుతూ ఏక‌గ్రీవంగా తీర్మాన�

    తెలంగాణ అసెంబ్లీ : 6 అడుగుల భౌతిక దూరం, అసెంబ్లీలో 40 సీట్లు, మండలిలో 8 సీట్లు అదనం

    September 7, 2020 / 06:49 AM IST

    తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభా ప్రారంభంకాగానే… మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, టీఆఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి సభ్యులు స�

10TV Telugu News