Home » Telangana Assembly
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతం ఏదంటే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మినీ భారత్గా విరాజిల్లుతోంది భాగ్యనగరం ప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం… హైదరాబాద్పై ప్రత�
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని సడలించారు. 57 ఏళ్లు నిండిన వృద్దులకు వృద్ధాప్య ఫించన్ అందించబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నిర్ణయం వల్ల ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2020-21) మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా రూ. 1, 82, 914.42 కోట్లుగా వెల్లడించారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారు. ప్రధానమైన వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించింది. అందులో ప్రధానమైన రైతు రుణమాఫీ కోసం రూ. 6
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్ని ఇబ్బందులున్నా..రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల లోటు పూడ్చుకోవడం జరిగిందన్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు హరీ
CAAపై చర్చ జరగాల్సిందే..రాష్ట్ర శాసనసభలో చర్చించి తీర్మానం చేద్దామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని కుదిపేస్తున్న అంశమని, సీఏఏపై అనుమానాలున్నాయన్నారు. అంతేగాకుండా..భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగ�
శాసనసభలో సవాల్ అంటున్నాయి తెలంగాణ అధికార, ప్రతిపక్ష పార్టీలు. బడ్జెట్ సమావేశాలు 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం నుంచి మొదలవుతుండడంతో.. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. సీఏఏ, ఎన్పీఆర్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది. అటు.. రైతు సమస్యలే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వార్షిక బడ్జెట్ ఉండడంతో సమావేశాలు జరపాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. 2020, మార్చి 06వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 25వ తేదీ వరకు నిర్వహించాలని
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో
ఐటీ రంగంలో దిగ్గజాలైన ఆపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ కంపెనీలు బెంగళూరు కాదని హైదరాబాద్కు ఎందుకు వచ్చాయి ? బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ITIRకు ఒక్క నయా పైసా ఇవ్వలేదు..ఇస్తే రుజువు చేయమనండి అంటూ డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. 12 లక్షల 67 వేల టీఎస్ఐ ప�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సునీత భావోద్వేగానికి గురయ్యారు. కిడ్నీ రోగుల అంశంపై మాట్లాడుతూ..కన్నీళ్లు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. కిడ్�