Home » Telangana Assembly
సింగరేణి కార్మికులకు దసరా పండుగ బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రతి కార్మికుడికి లక్ష(రూ.లక్షా 899) బోనస్ ఇస్తామన్నారు. అలాగే లాభాల్లో ప్రతి ఒక్కరికి 28శాతం వాటా ఇస్తామన్నారు. గురువారం(సెప్టెంబర్ 19) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చే
నగరంలోని మెట్రోపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు మంత్రి కేటీఆర్. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే..తమ ప్రభుత్వం మెట్రోపై చర్యలు తీసుకొంటోందన్నారు. ఇతర నగరాల్లో మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో బెటర్ అని, మొత్తం 80 అవార్డుల�
సీఎం కేసీఆర్ పోలీసులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే వీక్లీ ఆఫ్ ఇస్తామని చెప్పారు. వీక్లీ ఆఫ్ లేదా 10 రోజులకు ఆఫ్.. ఏది ఇవ్వాలి అనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. త�
సేవ్ నల్లమల విషయంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాటను నిలుపుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ మంత్రి కేటీఆర్
వచ్చే మూడు టర్మ్లు తెలంగాణ రాష్ట్రంలో TRSదే అధికారం అన్నారు సీఎం కేసీఆర్. ఇది ఎవరూ ఆపలేరని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ దిగిపోతడు..కేటీఆర్ అవుతారని ప్రచారం చేశారని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సీఎ�
మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. లక్షా 44 వేల 382 ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో లక్షా 17 వేల 714 ఉద్యోగాలు భర్తీ అయ్యాయన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ �
అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు మల్లి భట్టి విక్రమార్కకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. ఆయన చేసిన విమర్శలను ఖండించారు. సభను తప్పుదోవ పట్టించవద్దని..ఆరేళ్లలో రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేశామా ? నిరూపిస్తారా ? అంటూ సవాల్ విసిరా
ఇటీవల ప్రవేశ బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ మొదలైంది. చర్చలో భాగంగా మొదటిరోజైన శనివారం పలు ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. ఈ మేరకు ఐటీఐఆర్( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)పై కేదరి కిశోర్, వివేకానంద్, శ్రీధర బాబు అడిగి�
ఇటీవల ప్రవేశ బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ మొదలైంది. చర్చలో భాగంగా మొదటిరోజైన శనివారం పలు ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ కంపెనీలు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్�
నాలుగు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ మళ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వరుస సెలవులు రావడంతో వాయిదా పడిన సభ...