హైకోర్టు ఆదేశాల మేరకే 3 గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ జరుగుతుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎర్రబెల్లి వివరాలు తెలిపారు. మూ�
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిస�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పోడు భూముల గురించి మాట్లాడుతూ..పోడు భూముల రైతులకు శుభవార్త చెప్పారు. శుభవార్తతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టారు. పోడు భూముల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..పోడు భూములకు పట్టాలే కాదు పోడు రైతులకు ‘�
కేంద్రాన్ని మర్యాదగానే అడుగుతున్నా.. హైదరాబాద్లో స్కైవే నిర్మాణానికి సహకరించటంలేదని..మంత్రి కేటీఆర్ విమర్శించారు.ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మించాలనుకుంటున్నామని కానీ ఆ ప్రాంతంలో డిఫెన్స్ భూములున్నాయని ..స్కైవే నిర్మాణాలకు
గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తెచ్చాం కనుక 2014లో అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గో పూజలు చేసినా.. తాంత్రిక పూజలని కొందరు అంటున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ శాసన సభలో తెలంగాణ బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... దేవుడి పట్ల తమకు ఎంతగా భక్తి, నమ్మకం ఉన్నప్పటికీ త�
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడే బీజేపీ ఎమ్మెల్యే ఈ టల రాజేందర్ అన్నారు. 70-80 శాతం నిధులు విదుదల కావన్నారు.
Akbaruddin Owaisi: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
ఒక్క తెలంగాణ ఐపీఎస్ కూడా సీఎం కేసీఆర్కు పనికి రావట్లేదని, అందరు బీహార్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఎందుకు మీకు పనికి రావట్�
మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పలు రంగాలవారికి శుభవార్తలు చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు.