-
Home » Telangana Assembly
Telangana Assembly
నిధుల కోసం ప్రాధేయపడాలా? మరోసారి సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను ఏం చెప్పాలి? మాట్లాడటం నాకు చేతకాదా? నేను ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరైనా బెదిరిస్తే భయపడే వ్యక్తినా?
24మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి..
Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలు ఆదివారం హాట్హాట్గా సాగాయి. బీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి.
కౌశిక్ రెడ్డి వైఖరిపై సభలో దుమారం.. కడియం పట్ల అనుచిత ప్రవర్తన.. సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్
Telangana Assembly : అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధ తీవ్రస్థాయిలో కొనసాగింది.
తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ.. మంత్రి పొంగులేటిని భర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్..
Telangana Assembly :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. సీబీసీఐడీ విచారణకు ఆదేశం
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి తప్పిదాలు జరిగినా తమ ప్రభుత్వం ఉపేక్షించదని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
స్కీమ్స్ Vs స్కామ్స్.. అసెంబ్లీలో రేవంత్ సర్కార్ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహం
ప్రభుత్వం స్కీముల గురించి చెబితే తాము స్కాములపై చర్చకు పట్టుబట్టాలని భావిస్తున్నారట గులాబీ పార్టీ లీడర్లు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు 20 స్కాములు జరిగాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
Telangana Budget 2026-27 : తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు.
హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
Telangana Assembly Budget Session 2026 : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు.
సడెన్గా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆంతర్యమేంటి? బెర్త్ పక్కానా?
ఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కలవమని రాహుల్ గాంధీ చెప్పడంతో గడ్డం ప్రసాద్లో మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. మరి స్పీకర్ను రాహుల్ ఢిల్లీకి పిలిచింది..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు
అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేసింది.