Home » Telangana Assembly
అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేసింది.
ప్రతి ఉద్యోగి భద్రతకు భరోసా కల్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పైనా లేదా ఆయా సంస్థలపైన కానీ ఒక్క రూపాయి కూడా భారం లేకుండా చూస్తున్నాం. One Crore Insurance
"ప్రతిపక్ష నేతలు సభలో మాట్లాడకపోతే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుంది" అని అన్నారు.
కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు 41 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గోదావరి బేసిన్ లో లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టారు. Uttam Kumar Reddy
ఇప్పటికీ ఎన్నో సార్లు కేసీఆర్కు సవాల్ చేశారు రేవంత్. అయినా కేసీఆర్ మాత్రం రేవంత్ సవాల్ను స్వీకరించి అసెంబ్లీకి రావడం లేదు. Cm Revanth Reddy
కేసీఆర్ సభకు హాజరుపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. నందినగర్ నివాసం నుంచి సార్ ఫాంహౌస్కు వెళ్లిపోయారు. దీంతో సభకు వస్తారా రారా అన్నది డౌటే.
అసెంబ్లీకి హాజరుపై ముఖ్యనేతల సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
"మేము ఇద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం" అని కూడా రేవంత్ రెడ్డి అన్నారు.
"ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది" అని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది.