Home » Telangana Assembly
స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ 31 వరకు సమయం ఉంది కాబట్టి..స్పీకర్ వారిపై వేటు వేసే కంటే ముందే రిజైన్ చేయించడం ద్వారా కొంత సానుకూలత వ్యక్తమవుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram Project) బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రైతన్న వర ప్రదాయిని కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే..
ఇది.. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు.. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా కనిపిస్తోంది.
చర్చకు మరింత సమయం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు.
సుంకిశాల, ఎస్ఎల్ బీసీ కూలిపోతే ఎందుకు కమిషన్ వేయరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు.
మా మామ చెబితేనే నేను చేశానని హరీశ్ చెప్పారు. ఇవి బయటికి వస్తాయనే భయపడుతున్నారు.
వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారు.
అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడిపిస్తున్నారా? ప్రభుత్వం హడావుడిగా సభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టింది. (Harish Rao)
ఇల్లీగల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు. CWC అనుమతి రాకముందే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని..