Home » Telangana Assembly
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆర్థిక సంస్కరణలకు కారకులైన పీవీని దేశం గుర్తించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక చర్చ �
holidays to registrations and stamps department: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొంది.. కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మంగళవారం (సెప్టెంబర్ 8) నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ �
రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగా కాకుండా..రాష్ట్ర విభజన బిల్లుపై ముద్ర వేసిన ప్రణబ్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మాన�
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభా ప్రారంభంకాగానే… మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి సభ్యులు స�
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి అన
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్ష జరిపారు.. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. �
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సెషన్స్ జరగాల్సిన రోజులను బాగా కుదించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం వారం రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిం�
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చర్చను ప్రారంభించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై విస్త�
పార్లమెంట్ సభ్యులు, కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ‘గోలీ మారో సాలోంకు’ అంటారా ? ఏం భాష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఉద్రిక్తలు సృష్టించి..రాక్షసానందం పొందడం శ్రేయస్కర�