Home » telangana bjp chief bandi sanjay
రాజ్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు బారికేడ్లు పెట్టి మేయర్, కార్పొరేటర్లను అడ్డుకున్నారు. రాజ్ భవన్ లోపలికి వెళ్లే�
బీజేపీని వీడిన నేతలు పార్టీలోకి తిరిగి రావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రయాణం కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. బీజేపీ మాజీలకు ఆఫర్ ప్రకటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు ఉన్నాయన్న బండి సంజయ్.. లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
కాళ్లు మొక్కుడే కాదు..పొర్లు దండాలు పెట్టినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు.. ఎవరిని గెలిపించాలో మునుగోడు ఓటర్లు డిసైడ్ అయిపోయారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ తో పని చేయబోతున్నారని, టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ఇప్పుడు కూడా కలిసి పనిచేసేందుకు ఆ పార్టీలు...
అసెంబ్లీలోకి అనుమతించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు.. స్పీకర్కు సూచించినా పట్టించుకోలేదన్నారు. ట్రాఫిక్ రద్దీ, ప్రజలకు ఇబ్బంది అనే పేరుతో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం.
దమ్ముంటే కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్కు, పురపాలక శాఖమంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు.
గురువారం ఉదయం 11 నుంచి రాజ్ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టనన్నారు..
సంజయ్ అరెస్ట్_పై అధికారులకు సమన్లు
ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించడంతో పాటు అధికారాలను ఉల్లంఘించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీని కోరారు బండి సంజయ్. సీపీతో పాటు...