Home » Telangana BJP President Kishan Reddy
ప్రగతి భవన్ అంటే కేసిఆర్ కుటుంబ భవన్ అంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవనాన్ని ప్రజల ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు.