-
Home » Telangana Budget Session
Telangana Budget Session
తెలంగాణ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
తెలంగాణ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
Telangana Budget session: ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అంటూ కాళోజీ వాక్కులతో తమిళిసై ప్రసంగం ప్రారంభం
తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రసంగంతో రాష్ట్ర బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. 'పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది' అని కాళోజీ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ముఖ�
Telangana Budget : బడ్జెట్పై వీడని ఉత్కంఠ.. ఇంకా ఆమోదం తెలపని గవర్నర్, హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
బడ్జెట్ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.(Telangana Budget)
Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్
బీజేపీ సభ్యులు మాత్రం నల్ల కండువాలు ధరించి వచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా
Telangana Budget : కేంద్రం వివక్ష చూపిస్తోంది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు
అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని దుయ్యబట్టారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, ఇవన్నీ ప్రజలకు...
Telangana Budget: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్..!
మరి కాసేపట్లో.. రాబోయే ఆర్థిక సంవత్సర తెలంగాణ బడ్జెట్ ను.. మంత్రి హరీష్ రావ్.. శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు.
TS Assembly : నేడే బడ్జెట్, దళిత బంధుకు నిధులు ఎన్ని ? నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా?
ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్రావు శాసనసభలో...
Telangana Budget 2022-23 : గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ.. బీజేపీ నేతల ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమవుతాయని ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం..
రాత్రి 7 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. 2020, మార్చి 07వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశంకానుంది. ఈ సమావేశంలో 2020-21 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపడంతోపాటు శాసనసభ, మండలిలో ఆర్డినెన్స్ల స్థానంలో ప్రవే�