-
Home » Telangana Chief Minister K Chandrasekhar Rao
Telangana Chief Minister K Chandrasekhar Rao
Telangana Paddy Issue : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఫైర్
December 21, 2021 / 03:31 PM ISTతెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం పూర్తి అండగా ఉందని..ఇక ముందు కూడా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Paddy Procurement : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, దేశం కోసం పోరాడుతాం
November 18, 2021 / 02:37 PM ISTఢిల్లీలో రైతులు ఉద్యమాన్ని అణదొక్కుతున్నారని తెలిపారు. లఖింపూర్ లో రైతులపైకి వాహనాలు ఎక్కి హత్య చేస్తున్నారని విమర్శించారు.
Telangana : ఒక్కో కార్మికుడికి రూ. రూ. 1.15 లక్షలు, 11వ తేదీన చెక్ చేసుకోండి
October 7, 2021 / 10:01 AM ISTసింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆ లాభాల్లో కొంత వాటాను కార్మికులకు ఇస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మాణం – సీఎం కేసీఆర్
November 7, 2020 / 07:59 PM ISTInternational level Cinema City Construction – CM KCR : అంతర్జాతీయ స్థాయి తగ్గట్టు సినిమా సిటీ నిర్మాణం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వమే సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలన్న…
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, భూమి కేటాయించిన కేంద్రం
October 10, 2020 / 06:46 AM ISTTRS party office in Delhi : త్వరలోనే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుంది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు భూమి కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. త్వరలో శంకుస్థాపన…
Apex Council : ఏపీతో అమీతుమీ, రైతును కాపాడుకొనేందుకు దేనికైనా రెడీ
October 2, 2020 / 06:33 AM ISTApex Council Meeting : ఏపీతో అమీతుమీకే తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) సిద్ధమయ్యారు. ఆరో తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ (Apex Council Meeting) లో బలంగా వాదనలు వినిపించాలని డిసైడ్…
అదిగో యాదాద్రి..అద్బుతం..ప్రత్యేకతలు, విశేషాలు తెలుసుకోండి
September 13, 2020 / 02:23 PM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ యజ్ఞం.. ఓ అద్భుతం ఆవిష్కరించబోతోంది. 500 మందికిపైగా శిల్పులు చేతిలో.. అందరూ ఆశ్చర్యపడేలా యాదాద్రి సాక్షాత్కరించబోతుంది. మాడ వీధులు, రాజగోపురాలతో యాదాద్రీశుని క్షేత్రం ఆధ్యాత్మిక,…
గ్రేటర్ పేదల కల, డిసెంబర్ నాటికి 74 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ
August 25, 2020 / 11:49 AM IST74 వేల 589 దశల వారీగా ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. డిసెంబర్ నాటికి గ్రేటర్ పరిధిలోని పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న…
సీఎం కేసీఆర్ కంట కన్నీళ్లు
August 6, 2020 / 03:22 PM ISTఆప్తుడు, సన్నిహితుడు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పార్థీవ దేహనికి నివాళుర్పించారు. నివాళులు అర్పిస్తున్న సమయంలో కన్నీటిపర్యంతమయ్యారు. భౌతికకాయం వద్ద కొద్దిసేపు కూర్చొన్న ఆయన..సోలిపేట…