Home » Telangana Chief Minister K Chandrasekhar Rao
తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం పూర్తి అండగా ఉందని..ఇక ముందు కూడా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఢిల్లీలో రైతులు ఉద్యమాన్ని అణదొక్కుతున్నారని తెలిపారు. లఖింపూర్ లో రైతులపైకి వాహనాలు ఎక్కి హత్య చేస్తున్నారని విమర్శించారు.
సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఆ లాభాల్లో కొంత వాటాను కార్మికులకు ఇస్తున్నారు.
International level Cinema City Construction – CM KCR : అంతర్జాతీయ స్థాయి తగ్గట్టు సినిమా సిటీ నిర్మాణం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వమే సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలన్న తలంపుతో ఉందన్నారు. దీనికి సంబంధించి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని స�
TRS party office in Delhi : త్వరలోనే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుంది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు భూమి కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. త్వరలో శంకుస్థాపన చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. వీ
Apex Council Meeting : ఏపీతో అమీతుమీకే తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) సిద్ధమయ్యారు. ఆరో తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ (Apex Council Meeting) లో బలంగా వాదనలు వినిపించాలని డిసైడ్ అయ్యారు. వ్యవసాయాన్ని.. రైతులను కాపాడుకునేందుకు దేవునితో ఆయినా కొట్లాటకు సిద్ధమని స్పష్టం �
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ యజ్ఞం.. ఓ అద్భుతం ఆవిష్కరించబోతోంది. 500 మందికిపైగా శిల్పులు చేతిలో.. అందరూ ఆశ్చర్యపడేలా యాదాద్రి సాక్షాత్కరించబోతుంది. మాడ వీధులు, రాజగోపురాలతో యాదాద్రీశుని క్షేత్రం ఆధ�
74 వేల 589 దశల వారీగా ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. డిసెంబర్ నాటికి గ్రేటర్ పరిధిలోని పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం విదితమే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
ఆప్తుడు, సన్నిహితుడు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పార్థీవ దేహనికి నివాళుర్పించారు. నివాళులు అర్పిస్తున్న సమయంలో కన్నీటిపర్యంతమయ్యారు. భౌతికకాయం వద్ద కొద్దిసేపు కూర్చొ